Breaking News
Loading...

Info Post

 *  డయాబెటిస్ ను అరికట్టడంలో కరివేపాకు సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఫ్యామిలీ హిస్తోరీలో డయాబెటిస్ ఉన్నట్లయితే తప్పకుండా ప్రతిరోజు ఉదయం పరగడుపున గుప్పెడు కరివేపాకు తినాలి. ఇలా క్రమం తప్పకుండా వందరోజులు తింటే మంచి ఫలితం ఉంటుంది.


 *   ప్రతిరోజు నేరేడు పండు రసాన్ని తీసుకుంటే శరీరంలోని చెక్కర శాతం అదుపులో ఉంటుంది.  కానీ నేరేడు పళ్ళు       అన్ని కాలాల్లో దొరకవు కాబట్టి నేరేడు గింజలను ఎండబెట్టి కొద్దిగా వెఇంచి పొడిచేసి కొద్దిగా నీళ్ళలో ఉడికించి ప్రతి     రోజు ఉదయం నిద్రలేవగానే ఇరవై ఒకరోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
andariki-ayurvedam-madhumeham



*  జీర్ణకోశంలో అల్సర్లు, దయబెటీస్, ఒబేసిటీ వంటి సమస్యలతో బాదపడేవారికి ద్రాక్ష రసం చక్కటి ఉపశమనం ఇస్తుంది.


*  నేరేడు, వేపాకు, ఎండు కాకరకాయ, నల్లజీలకర్ర, మెంతులు మొదలైన వాటిని సమంగా తీసుకొని     ఒపడి చేసుకొని ఈ చూర్ణాన్ని ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను నీళ్ళతో కలిపి తీసుకుంటే   మధుమేహవ్యాధి చాలా వరకు తగ్గుతుంది.

*  మామిడి ఆకులను నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ చేసుకొని అరస్పూను చొప్పున ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తింటే డయాబెటిస్ తగ్గుతుంది.

0 comments:

Post a Comment