Breaking News
Loading...

Info Post

* గుల్లసున్నం ను ఆముదం లో కలిపి నూరి ఒంటికి రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి.

* ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకుని పరగడుపున తాగితే చర్మకాంతి మెరుగై, నునుపు దేలుతుంది.

* ప్రతి రోజు రెండు జమపూలు తింటే నేత్ర వ్యాదులు  దూరమువుతుంది.

* తరచుగా పచ్చికొబ్బరి  తింటూ ఉంటె గుండెకు బలం చేకూరుతుంది.
ayurvedam


* కొత్తిమీర ఆకులను నలిపి వాసన చూస్తుంటే తుమ్ములు ఆగిపోతాయి.

* ప్రసవానతరం పసిపిల్లల తల్లులు క్యాబేజీ తరుచుగా తీసుకుంటే పాలు పడతాయి.

* కరక్కాయ పొడితో పళ్ళు రుద్దుకుంటే పళ్ళు గట్టి పడతాయి.

* చామనచాయగా ఉండేవారు తరుచూ అనాసపండు తింటూ ఉంటే మేలు కలుగుతుంది.  

0 comments:

Post a Comment